Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:14 PM

మేడిపల్లిలో ఆధునిక ‘యాదాద్రి హాస్పిటల్’ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల

మేడిపల్లిలో ఆధునిక ‘యాదాద్రి హాస్పిటల్’ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల

మేడిపల్లిలో ఆధునిక ‘యాదాద్రి హాస్పిటల్’ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల
21-04-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌,

మేడిపల్లి ప్రాంతంలో నూతనంగా నిర్మితమైన “యాదాద్రి హాస్పిటల్”ను నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ఆధునిక సదుపాయాలతో కూడిన ఆసుపత్రులు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి హాస్పిటల్ ద్వారా మేడిపల్లి సహా పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, ఏపూరి సోమన్న, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మేడిపల్లిలో ఆధునిక ‘యాదాద్రి హాస్పిటల్’ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల

Article Image

హైదరాబాద్‌,

మేడిపల్లి ప్రాంతంలో నూతనంగా నిర్మితమైన “యాదాద్రి హాస్పిటల్”ను నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ఆధునిక సదుపాయాలతో కూడిన ఆసుపత్రులు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి హాస్పిటల్ ద్వారా మేడిపల్లి సహా పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, ఏపూరి సోమన్న, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News