Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:12 PM

మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం

మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం

మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం
February 05, 2026 09:15 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

హనుమకొండ:ప్రపంచ ప్రసిద్ధ మేడారం జాతర పుణ్యానికి టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.2.49 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.

మొత్తం 500 మంది సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు.రోజుకు 125 మంది సిబ్బందితో లెక్కింపు నిర్వహించగా మొత్తం 828 హుండీలను ఒక్కరోజులో లెక్కించారు.లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.లెక్కింపు ప్రక్రియలో వచ్చిన గంగమ్మ,చిల్లర నాణేలు,బియ్యం తదితరాలను వేరుగా వేరు చేసి లెక్కించారు.నాణేలను అధికంగా ఉండటంతో వాహనాల్లో ప్రత్యేకంగా తరలించారు.భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో పారదర్శకత పాటిస్తూ అధికారులు చురుగ్గా వ్యవహరించారు.హుండీ లెక్కింపు పూర్తయ్యాక మొత్తం ఆదాయ వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News