Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం

మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం

మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం
February 05, 2026 09:15 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

హనుమకొండ:ప్రపంచ ప్రసిద్ధ మేడారం జాతర పుణ్యానికి టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.2.49 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.

మొత్తం 500 మంది సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు.రోజుకు 125 మంది సిబ్బందితో లెక్కింపు నిర్వహించగా మొత్తం 828 హుండీలను ఒక్కరోజులో లెక్కించారు.లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.లెక్కింపు ప్రక్రియలో వచ్చిన గంగమ్మ,చిల్లర నాణేలు,బియ్యం తదితరాలను వేరుగా వేరు చేసి లెక్కించారు.నాణేలను అధికంగా ఉండటంతో వాహనాల్లో ప్రత్యేకంగా తరలించారు.భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో పారదర్శకత పాటిస్తూ అధికారులు చురుగ్గా వ్యవహరించారు.హుండీ లెక్కింపు పూర్తయ్యాక మొత్తం ఆదాయ వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News