PRINT TIME: July 11, 2026 01:43 AM
మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం
మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం
February 05, 2026 09:15 PM
19 Views
స్థానికం ప్రతినిధి :
Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy
హనుమకొండ:ప్రపంచ ప్రసిద్ధ మేడారం జాతర పుణ్యానికి టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.2.49 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 500 మంది సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు.రోజుకు 125 మంది సిబ్బందితో లెక్కింపు నిర్వహించగా మొత్తం 828 హుండీలను ఒక్కరోజులో లెక్కించారు.లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.లెక్కింపు ప్రక్రియలో వచ్చిన గంగమ్మ,చిల్లర నాణేలు,బియ్యం తదితరాలను వేరుగా వేరు చేసి లెక్కించారు.నాణేలను అధికంగా ఉండటంతో వాహనాల్లో ప్రత్యేకంగా తరలించారు.భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో పారదర్శకత పాటిస్తూ అధికారులు చురుగ్గా వ్యవహరించారు.హుండీ లెక్కింపు పూర్తయ్యాక మొత్తం ఆదాయ వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి