Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:08 AM

మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం

మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం

మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం
05-02-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

హనుమకొండ:ప్రపంచ ప్రసిద్ధ మేడారం జాతర పుణ్యానికి టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.2.49 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.

మొత్తం 500 మంది సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు.రోజుకు 125 మంది సిబ్బందితో లెక్కింపు నిర్వహించగా మొత్తం 828 హుండీలను ఒక్కరోజులో లెక్కించారు.లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.లెక్కింపు ప్రక్రియలో వచ్చిన గంగమ్మ,చిల్లర నాణేలు,బియ్యం తదితరాలను వేరుగా వేరు చేసి లెక్కించారు.నాణేలను అధికంగా ఉండటంతో వాహనాల్లో ప్రత్యేకంగా తరలించారు.భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో పారదర్శకత పాటిస్తూ అధికారులు చురుగ్గా వ్యవహరించారు.హుండీ లెక్కింపు పూర్తయ్యాక మొత్తం ఆదాయ వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు.

Sthanikam

మేడారం జాతర పుణ్యానికి రూ.2.49 కోట్ల ఆదాయం

Article Image

హనుమకొండ:ప్రపంచ ప్రసిద్ధ మేడారం జాతర పుణ్యానికి టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.2.49 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.

మొత్తం 500 మంది సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు.రోజుకు 125 మంది సిబ్బందితో లెక్కింపు నిర్వహించగా మొత్తం 828 హుండీలను ఒక్కరోజులో లెక్కించారు.లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.లెక్కింపు ప్రక్రియలో వచ్చిన గంగమ్మ,చిల్లర నాణేలు,బియ్యం తదితరాలను వేరుగా వేరు చేసి లెక్కించారు.నాణేలను అధికంగా ఉండటంతో వాహనాల్లో ప్రత్యేకంగా తరలించారు.భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో పారదర్శకత పాటిస్తూ అధికారులు చురుగ్గా వ్యవహరించారు.హుండీ లెక్కింపు పూర్తయ్యాక మొత్తం ఆదాయ వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News