Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:54 AM

మత సామరస్యానికి ప్రతీక ఉగాది రంజాన్. శ్రీరామనవమి ఎస్ ఐ డి. నాగరాజు

మత సామరస్యానికి ప్రతీక ఉగాది రంజాన్. శ్రీరామనవమి ఎస్ ఐ డి. నాగరాజు

మత సామరస్యానికి ప్రతీక ఉగాది రంజాన్. శ్రీరామనవమి ఎస్ ఐ డి. నాగరాజు
March 17, 2026 11:37 AM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

రామన్నపేటలో శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమం

మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తూ ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో ఉగాది రంజాన్, శ్రీరామనవమి, పండుగలను జరుపుకోవాలని రామన్నపేట ఎస్ఐ నాగరాజు

సూచించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అపోహలకు, వదంతులకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రార్థనలు, ఇఫ్తార్ కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

రంజాన్ పర్వదినం ద్వారా ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందించాలని, అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జీవించాలని రక్షకబటులు ఆకాంక్షించారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News