Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:06 AM

మత సామరస్యానికి ప్రతీక ఉగాది రంజాన్. శ్రీరామనవమి ఎస్ ఐ డి. నాగరాజు

మత సామరస్యానికి ప్రతీక ఉగాది రంజాన్. శ్రీరామనవమి ఎస్ ఐ డి. నాగరాజు

మత సామరస్యానికి ప్రతీక ఉగాది రంజాన్. శ్రీరామనవమి ఎస్ ఐ డి. నాగరాజు
17-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

రామన్నపేటలో శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమం

మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తూ ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో ఉగాది రంజాన్, శ్రీరామనవమి, పండుగలను జరుపుకోవాలని రామన్నపేట ఎస్ఐ నాగరాజు

సూచించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అపోహలకు, వదంతులకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రార్థనలు, ఇఫ్తార్ కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

రంజాన్ పర్వదినం ద్వారా ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందించాలని, అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జీవించాలని రక్షకబటులు ఆకాంక్షించారు.


Sthanikam

మత సామరస్యానికి ప్రతీక ఉగాది రంజాన్. శ్రీరామనవమి ఎస్ ఐ డి. నాగరాజు

Article Image

ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

రామన్నపేటలో శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమం

మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తూ ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో ఉగాది రంజాన్, శ్రీరామనవమి, పండుగలను జరుపుకోవాలని రామన్నపేట ఎస్ఐ నాగరాజు

సూచించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అపోహలకు, వదంతులకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రార్థనలు, ఇఫ్తార్ కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

రంజాన్ పర్వదినం ద్వారా ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందించాలని, అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జీవించాలని రక్షకబటులు ఆకాంక్షించారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News