Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్టేట్ ర్యాంక్ సాధించిన సోమపంగు శర్మని వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 10:27 PM

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి
April 12, 2026 08:47 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆలయ నిర్మాణానికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం

పాలేరు మాజీ శాసన సభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కూసుమంచి మండలం లింగారంతండా గ్రామపంచాయతీ పరిధిలోని గన్యతండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ మరియు మేరమ్మ యాడి ఆలయాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు.

గతంలో తండా పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని ఇచ్చిన హామీ మేరకు యాభై వేల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, సహకార సంఘం మాజీ నిర్వాహకుడు ఇంటూరి శేఖర్, మల్లీడి వెంకన్న, సామాజిక మాధ్యమాల అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ, శేషగిరి, బారి మాల్సుర్, సైదు బాబు, మాజీ ఉప సర్పంచ్ గుగులోత్ బిక్కన రాందాస్, కిషన్ రామూర్తి, శ్రీను, మంగ్య, వీరన్న, మహేందర్, బాలాజీ, ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News