Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:27 PM

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి
April 12, 2026 08:47 PM 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆలయ నిర్మాణానికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం

పాలేరు మాజీ శాసన సభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కూసుమంచి మండలం లింగారంతండా గ్రామపంచాయతీ పరిధిలోని గన్యతండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ మరియు మేరమ్మ యాడి ఆలయాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు.

గతంలో తండా పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని ఇచ్చిన హామీ మేరకు యాభై వేల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, సహకార సంఘం మాజీ నిర్వాహకుడు ఇంటూరి శేఖర్, మల్లీడి వెంకన్న, సామాజిక మాధ్యమాల అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ, శేషగిరి, బారి మాల్సుర్, సైదు బాబు, మాజీ ఉప సర్పంచ్ గుగులోత్ బిక్కన రాందాస్, కిషన్ రామూర్తి, శ్రీను, మంగ్య, వీరన్న, మహేందర్, బాలాజీ, ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News