Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:03 PM

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి
12-04-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆలయ నిర్మాణానికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం

పాలేరు మాజీ శాసన సభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కూసుమంచి మండలం లింగారంతండా గ్రామపంచాయతీ పరిధిలోని గన్యతండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ మరియు మేరమ్మ యాడి ఆలయాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు.

గతంలో తండా పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని ఇచ్చిన హామీ మేరకు యాభై వేల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, సహకార సంఘం మాజీ నిర్వాహకుడు ఇంటూరి శేఖర్, మల్లీడి వెంకన్న, సామాజిక మాధ్యమాల అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ, శేషగిరి, బారి మాల్సుర్, సైదు బాబు, మాజీ ఉప సర్పంచ్ గుగులోత్ బిక్కన రాందాస్, కిషన్ రామూర్తి, శ్రీను, మంగ్య, వీరన్న, మహేందర్, బాలాజీ, ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి

Article Image

ఆలయ నిర్మాణానికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం

పాలేరు మాజీ శాసన సభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కూసుమంచి మండలం లింగారంతండా గ్రామపంచాయతీ పరిధిలోని గన్యతండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ మరియు మేరమ్మ యాడి ఆలయాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు.

గతంలో తండా పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని ఇచ్చిన హామీ మేరకు యాభై వేల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, సహకార సంఘం మాజీ నిర్వాహకుడు ఇంటూరి శేఖర్, మల్లీడి వెంకన్న, సామాజిక మాధ్యమాల అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ, శేషగిరి, బారి మాల్సుర్, సైదు బాబు, మాజీ ఉప సర్పంచ్ గుగులోత్ బిక్కన రాందాస్, కిషన్ రామూర్తి, శ్రీను, మంగ్య, వీరన్న, మహేందర్, బాలాజీ, ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News