PRINT TIME: May 26, 2026 03:05 PM
మరోసారి మండిన ఇంధన ధరలు.. సామాన్యుడికి షాక్
మరోసారి మండిన ఇంధన ధరలు.. సామాన్యుడికి షాక్
May 23, 2026 06:51 AM
61 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 94 పైసలు, లీటర్ డీజిల్పై 96 పైసలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి.గత 20 రోజుల వ్యవధిలో ఇది మూడోసారి ఇంధన ధరల పెంపు కావడం గమనార్హం. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి