మోటకొండూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం
మోటకొండూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం
Sthanikam District Staff Reporter
మోటకొండూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్,వార్డు సభ్యులకు ఘనంగా ఆత్మీయ సన్మానం
కురుమ సంఘం అధ్యక్షులు బాల్ద సిద్ధులు,కార్యవర్గ సభ్యులు
స్థానికం జిల్లా బ్యూరో శ్రీనివాస్:(జనవరి 04)
మోటకొండూరు కురుమ సంఘం అధ్యక్షులు బాల్ద సిద్ధులు,కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్,వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్,మొదటి వార్డు సభ్యులు బాల్ద సంధ్య మధు,రెండవ వార్డు సభ్యులు రేగు మల్లేష్,నాలుగవ వార్డు సభ్యులు నకిర్త యాదమ్మ ఉప్పలయ్య,ఏడవ వార్డు సభ్యులు బుగ్గ సిద్ధులు,ఎనిమిదవ వార్డు సభ్యులు ఆలేటి నాగరాజు,11వ వార్డు సభ్యులు బుగ్గ నాగరాజు,12వ వార్డు సభ్యులు జూకంటి మధుకు సన్మాన సభ ఏర్పాటు చేసి ఘనంగా శాలువాతో సత్కరించి హార్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కురుమ సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కురుమ కులస్తులు మాజీ ప్రజా ప్రతినిధులు యువకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధ్యక్షులు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామపంచాయతీ పాలకవర్గం తరపున సర్పంచి గ్రామ ప్రజలకు కురుమ సంఘం నాయకులకు కులస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి