Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:12 PM

మానూర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం : ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

మానూర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం : ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

మానూర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం : ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
May 19, 2026 06:38 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌లో మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ ను మానూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ రావు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో వేసవి కారణంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్‌వెల్లు వేయించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ గౌడ్, శ్రీకాంత్, వెంకటరమణ, నితీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News