Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో చెక్కుల పంపిణీ వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 02:04 PM

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లితే కఠిన చర్యలు తప్పవు:కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లితే కఠిన చర్యలు తప్పవు:కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లితే కఠిన చర్యలు తప్పవు:కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి
December 29, 2025 03:47 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం పరిధిలో స్థానిక సిఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం సిఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...ఈ మధ్య యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం , మయ మాటలు చెప్పి వెంట పడటం తర్వాత తీసుకెళ్లడం చేస్తున్నారు,ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్ళినా, ఎక్కడికన్నా తీసుకెళ్లినా, తీసుకెళ్లేందుకు ఎవరైనా సహకరించినా POCSO చట్టం కింద జీవితాంతం జైల్ లో ఉండాలిసి వస్తుంది,యువత ఇలాంటి జోలికి వెళ్లి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని కోరుతున్నాం.తల్లి దండ్రులు మైనర్ పిల్లల పై ఒక కన్నేసి ఉంచాలి వాళ్లు ఏమి చేస్తున్నారు, ఫోన్స్ విషయం లో గానీ, ఛాటింగ్ విషయం లో గానీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి లేకుంటే చెడు వ్యసనాలకు బానిస అయి పక్క దారి పట్టి భవిష్యత్ నాశనం చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని సిఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News