PRINT TIME: April 11, 2026 05:07 AM
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు
December 30, 2025 01:07 PM
106 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకురుశెట్టి చంద్రశేఖర్, చెరుకు రాము, కోడి శివ, నాగేల్లి అరుణ్ తదితరులు హాజరయ్యారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి