మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్
భువనగిరి పట్టణ కేంద్రంలోని మహిళా దినోత్సవ వేడుకలు నవభారత్ యూత్ అసోసియేషన్ మై భారత్ సంయుక్తంగా స్థానిక ఎస్టి హాస్టల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ...మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో పాటు మీ స్వయం శక్తితో ఎదగాలని అన్నారు,కార్యక్రమంలో రిటైర్డ్ ఏసి డబ్ల్యూ వసంతకుమారి,జెండర్ కోఆర్డినేటర్ రమణ,బిడికే డాక్టర్ నితీష,అడ్వకేట్ ఎర్రం లక్ష్మి,నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్,ఉమెన్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసిన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి