Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 09:45 PM

మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; సర్పంచ్ చిలకల మంజుల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న

మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; సర్పంచ్ చిలకల మంజుల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న

మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; సర్పంచ్ చిలకల మంజుల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న
06-02-2026 186 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఆదేశాల మేరకు 10 లక్షల వ్యయంతో శక్తి మహిళా సమైక్యభవనాన్ని శంకుస్థాపన చేసి మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వంఅనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, ఇలాంటి ఎన్నో స్త్రీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగల్ విండో డైరెక్టర్ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ చందా వెంకన్న, మాజీ ఎంపిటిసి కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, తాళ్లపల్లి యాకన్న, అంతేపరశురాం పాల్గొన్నారు.

Sthanikam

మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; సర్పంచ్ చిలకల మంజుల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న

Article Image

మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఆదేశాల మేరకు 10 లక్షల వ్యయంతో శక్తి మహిళా సమైక్యభవనాన్ని శంకుస్థాపన చేసి మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వంఅనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, ఇలాంటి ఎన్నో స్త్రీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగల్ విండో డైరెక్టర్ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ చందా వెంకన్న, మాజీ ఎంపిటిసి కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, తాళ్లపల్లి యాకన్న, అంతేపరశురాం పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News