Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:06 AM

మహిళా దినోత్సవం సందర్భంగా డిపిఆర్‌ఓ అరుంధతికి టీయూడబ్ల్యూజే ఘన సత్కారం

మహిళా దినోత్సవం సందర్భంగా డిపిఆర్‌ఓ అరుంధతికి టీయూడబ్ల్యూజే ఘన సత్కారం

మహిళా  దినోత్సవం సందర్భంగా డిపిఆర్‌ఓ అరుంధతికి టీయూడబ్ల్యూజే ఘన సత్కారం
18-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిపిఆర్‌ఓ యు. అరుంధతిని బుధవారం కలెక్టరేట్‌లో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు ఆమెకు శాలువా కప్పి మెమొంటోను అందజేశారు. అనంతరం అరుంధతి మాట్లాడుతూ, మహిళా జిల్లా అధికారిణిగా తాను చేస్తున్న సేవలను గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందని, ఈ సన్మానానికి టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు యంబి నరసింహులు, జిల్లా కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, ఐజేయు కౌన్సిల్ మెంబర్ జీవి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్, అక్రిడేషన్ కమిటీ మెంబర్ వెలిమినేటి జహంగీర్, మాజీ జిల్లా అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి, యూనియన్ నాయకులు కందుకూరు సోమయ్య, పురుగుల మల్లేశం, గుండు ప్రసాద్, తాళ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా దినోత్సవం సందర్భంగా డిపిఆర్‌ఓ అరుంధతికి టీయూడబ్ల్యూజే ఘన సత్కారం

Article Image

యాదాద్రి భువనగిరి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిపిఆర్‌ఓ యు. అరుంధతిని బుధవారం కలెక్టరేట్‌లో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు ఆమెకు శాలువా కప్పి మెమొంటోను అందజేశారు. అనంతరం అరుంధతి మాట్లాడుతూ, మహిళా జిల్లా అధికారిణిగా తాను చేస్తున్న సేవలను గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందని, ఈ సన్మానానికి టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు యంబి నరసింహులు, జిల్లా కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, ఐజేయు కౌన్సిల్ మెంబర్ జీవి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్, అక్రిడేషన్ కమిటీ మెంబర్ వెలిమినేటి జహంగీర్, మాజీ జిల్లా అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి, యూనియన్ నాయకులు కందుకూరు సోమయ్య, పురుగుల మల్లేశం, గుండు ప్రసాద్, తాళ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News