Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:27 PM

మహాశివరాత్రి సందర్భంగా కోదాడ డిపో నుండి శ్రీశైలం కు ప్రత్యేక బస్సు

మహాశివరాత్రి సందర్భంగా కోదాడ డిపో నుండి శ్రీశైలం కు ప్రత్యేక బస్సు

మహాశివరాత్రి సందర్భంగా కోదాడ డిపో నుండి శ్రీశైలం కు ప్రత్యేక బస్సు
February 12, 2026 08:18 AM 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ డిపో నుండి ఈనెల 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు శ్రీశైలం యాత్రకు డీలక్స్ బస్సు బయలుదేరుతుందని, ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ కు తిరిగి చేరుకుంటుందని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. పెద్దలకు రానుపోను 1200 రూపాయలు, పిల్లలకు 800 రూపాయలు చార్జింగ్ ఉంటుందని, మరిన్ని వివరాలకు 9573953 143 నెంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని కోదాడ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News