మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ డిపో నుండి ఈనెల 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు శ్రీశైలం యాత్రకు డీలక్స్ బస్సు బయలుదేరుతుందని, ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ కు తిరిగి చేరుకుంటుందని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. పెద్దలకు రానుపోను 1200 రూపాయలు, పిల్లలకు 800 రూపాయలు చార్జింగ్ ఉంటుందని, మరిన్ని వివరాలకు 9573953 143 నెంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని కోదాడ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
PRINT TIME: August 29, 2026 11:43 AM
మహాశివరాత్రి సందర్భంగా కోదాడ డిపో నుండి శ్రీశైలం కు ప్రత్యేక బస్సు
మహాశివరాత్రి సందర్భంగా కోదాడ డిపో నుండి శ్రీశైలం కు ప్రత్యేక బస్సు
12-02-2026
132 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ డిపో నుండి ఈనెల 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు శ్రీశైలం యాత్రకు డీలక్స్ బస్సు బయలుదేరుతుందని, ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ కు తిరిగి చేరుకుంటుందని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. పెద్దలకు రానుపోను 1200 రూపాయలు, పిల్లలకు 800 రూపాయలు చార్జింగ్ ఉంటుందని, మరిన్ని వివరాలకు 9573953 143 నెంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని కోదాడ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి