Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:44 PM

మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి

మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి

మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి
February 15, 2026 06:09 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సాధారణంగా మహాశివరాత్రి రోజు సాయంత్రం గుడికి వెళ్లి పూజలు నిర్వహించి ఆ తర్వాత శివుని తలుచుకుంటూ శివ మంత్రాలు శివ పురాణాలు పటిస్తూ రాత్రంతా జాగారం చేస్తారు రాత్రంతా శివుడికి మేల్కొని పూజిస్తే మనం అనుకున్నది జరుగుతుందని అంటుంటారు రాత్రంతా మెలకువగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా మహాశివరాత్రి సమయంలో గ్రహాల కోటవి కూడా మారుతుంది మనం నిటారుగా వెన్నెముకతో కూర్చున్నప్పుడు గ్రహాల అమెరికా కుండలిని శక్తివలె మన ప్రాణ శక్తిని పెంచుతుంది మనం రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని కూర్చొని మన వెన్నుముకను సరళరేఖలో ఉంచుతాం కాబట్టి మన శరీరం మనసు శక్తి స్థాయిలు పెరగటం ప్రారంభిస్తాయి ఈ శక్తి పెరుగుదల ద్వారా మీరు శాంతి మోక్ష జీవితాన్ని పొందవచ్చు వెన్నెముక నిటారుగా ఉంచుకొని రాత్రిపూట మేల్కొని శరీర శక్తిని పెంచుకోవాలని అంటారు యోగులు మునులు చాలామంది ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి వారు అనుకున్నట్లుగా ముక్తని పొందారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News