మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి
మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి
GADDAM JAGANMOHAN REDDY
సాధారణంగా మహాశివరాత్రి రోజు సాయంత్రం గుడికి వెళ్లి పూజలు నిర్వహించి ఆ తర్వాత శివుని తలుచుకుంటూ శివ మంత్రాలు శివ పురాణాలు పటిస్తూ రాత్రంతా జాగారం చేస్తారు రాత్రంతా శివుడికి మేల్కొని పూజిస్తే మనం అనుకున్నది జరుగుతుందని అంటుంటారు రాత్రంతా మెలకువగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా మహాశివరాత్రి సమయంలో గ్రహాల కోటవి కూడా మారుతుంది మనం నిటారుగా వెన్నెముకతో కూర్చున్నప్పుడు గ్రహాల అమెరికా కుండలిని శక్తివలె మన ప్రాణ శక్తిని పెంచుతుంది మనం రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని కూర్చొని మన వెన్నుముకను సరళరేఖలో ఉంచుతాం కాబట్టి మన శరీరం మనసు శక్తి స్థాయిలు పెరగటం ప్రారంభిస్తాయి ఈ శక్తి పెరుగుదల ద్వారా మీరు శాంతి మోక్ష జీవితాన్ని పొందవచ్చు వెన్నెముక నిటారుగా ఉంచుకొని రాత్రిపూట మేల్కొని శరీర శక్తిని పెంచుకోవాలని అంటారు యోగులు మునులు చాలామంది ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి వారు అనుకున్నట్లుగా ముక్తని పొందారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి