Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:08 PM

మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి

మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి

మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి
February 15, 2026 06:09 PM 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సాధారణంగా మహాశివరాత్రి రోజు సాయంత్రం గుడికి వెళ్లి పూజలు నిర్వహించి ఆ తర్వాత శివుని తలుచుకుంటూ శివ మంత్రాలు శివ పురాణాలు పటిస్తూ రాత్రంతా జాగారం చేస్తారు రాత్రంతా శివుడికి మేల్కొని పూజిస్తే మనం అనుకున్నది జరుగుతుందని అంటుంటారు రాత్రంతా మెలకువగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా మహాశివరాత్రి సమయంలో గ్రహాల కోటవి కూడా మారుతుంది మనం నిటారుగా వెన్నెముకతో కూర్చున్నప్పుడు గ్రహాల అమెరికా కుండలిని శక్తివలె మన ప్రాణ శక్తిని పెంచుతుంది మనం రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని కూర్చొని మన వెన్నుముకను సరళరేఖలో ఉంచుతాం కాబట్టి మన శరీరం మనసు శక్తి స్థాయిలు పెరగటం ప్రారంభిస్తాయి ఈ శక్తి పెరుగుదల ద్వారా మీరు శాంతి మోక్ష జీవితాన్ని పొందవచ్చు వెన్నెముక నిటారుగా ఉంచుకొని రాత్రిపూట మేల్కొని శరీర శక్తిని పెంచుకోవాలని అంటారు యోగులు మునులు చాలామంది ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి వారు అనుకున్నట్లుగా ముక్తని పొందారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News