మద్య మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం; ఎస్ఐ క్రాంతి కుమార్
మద్య మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం; ఎస్ఐ క్రాంతి కుమార్
Bandi Kiran Kumar
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రక్షణ అంశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం దీనిలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ అన్నారు.బుధవారం తుంగతుర్తి మెయిన్ రోడ్ లో పోలీస్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన కల్పించారు.. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరమని, నేరమని తెలిపారు. డిఫెన్స్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు తగ్గించవచ్చని అన్నారు. ప్రయాణ సమయంలో వాహనాలు నడిపేవారు రోడ్డుపై పరిస్థితిని అంచనా వేసి ముందుకు సాగాలని తెలిపారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపిన మధ్యమధ్యలో వాహనాలు నడిపిన జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు మద్యం మత్తు వల్ల ఎదుటివారి కూడా ప్రాణాపాయస్థితి ఏర్పడుతుందని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసు సూచనలను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి