Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:12 PM

మద్వార్‌లో క్రికెట్ సందడి.. టోర్నమెంట్ ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

మద్వార్‌లో క్రికెట్ సందడి.. టోర్నమెంట్ ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

మద్వార్‌లో క్రికెట్ సందడి.. టోర్నమెంట్ ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
May 20, 2026 01:31 PM 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్

మండలంలోని మద్వార్ గ్రామంలో పెద్దల ఆహ్వానం మేరకు నిర్వహించిన క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో పరిచయం చేసుకుని మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని సవాల్‌గా తీసుకుని మరింత ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్‌లు నిర్వహించడం యువత ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, బుమన్నా ముదిరాజ్, సర్ధార్ రాథోడ్, రుక్మిణి హన్మండ్లు, బాబు నాయక్, రమేష్ రాథోడ్ సర్పంచ్‌లు, శివరాజ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, నారాయణ మాజీ ఎంపీటీసీ, నర్సింలు ఉపసర్పంచ్, రామగౌడ్, కృష్ణ, మారుతీ, సిద్దప్ప, మాచకూరి శంకర్ వార్డ్ సభ్యులు, గ్రామ ముఖ్య నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News