Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:58 PM

మద్వార్‌లో క్రికెట్ సందడి.. టోర్నమెంట్ ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

మద్వార్‌లో క్రికెట్ సందడి.. టోర్నమెంట్ ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

మద్వార్‌లో క్రికెట్ సందడి.. టోర్నమెంట్ ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
20-05-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్

మండలంలోని మద్వార్ గ్రామంలో పెద్దల ఆహ్వానం మేరకు నిర్వహించిన క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో పరిచయం చేసుకుని మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని సవాల్‌గా తీసుకుని మరింత ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్‌లు నిర్వహించడం యువత ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, బుమన్నా ముదిరాజ్, సర్ధార్ రాథోడ్, రుక్మిణి హన్మండ్లు, బాబు నాయక్, రమేష్ రాథోడ్ సర్పంచ్‌లు, శివరాజ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, నారాయణ మాజీ ఎంపీటీసీ, నర్సింలు ఉపసర్పంచ్, రామగౌడ్, కృష్ణ, మారుతీ, సిద్దప్ప, మాచకూరి శంకర్ వార్డ్ సభ్యులు, గ్రామ ముఖ్య నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు.

Sthanikam

మద్వార్‌లో క్రికెట్ సందడి.. టోర్నమెంట్ ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్

మండలంలోని మద్వార్ గ్రామంలో పెద్దల ఆహ్వానం మేరకు నిర్వహించిన క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో పరిచయం చేసుకుని మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని సవాల్‌గా తీసుకుని మరింత ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్‌లు నిర్వహించడం యువత ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, బుమన్నా ముదిరాజ్, సర్ధార్ రాథోడ్, రుక్మిణి హన్మండ్లు, బాబు నాయక్, రమేష్ రాథోడ్ సర్పంచ్‌లు, శివరాజ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, నారాయణ మాజీ ఎంపీటీసీ, నర్సింలు ఉపసర్పంచ్, రామగౌడ్, కృష్ణ, మారుతీ, సిద్దప్ప, మాచకూరి శంకర్ వార్డ్ సభ్యులు, గ్రామ ముఖ్య నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News