Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:03 AM

కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం

కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం

కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం
17-03-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

Kusumanchiలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలేరు క్లస్టర్‌కు చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రమ్మడుగు వాణి , రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి శరత్ బాబు , ఆలేరు డివిజన్ ఉద్యాన అధికారి అపర్ణ , కూసుమంచి డివిజన్ టెక్నికల్ ఏవో అరుణ పాల్గొన్నారు.

వారు రైతులకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయాలు తయారీ విధానాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మట్టిసారాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.

అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ బాబాయ్ , ప్రియాంక మరియు రైతులు పాల్గొన్నారు.


Sthanikam

కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం

Article Image

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

Kusumanchiలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలేరు క్లస్టర్‌కు చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రమ్మడుగు వాణి , రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి శరత్ బాబు , ఆలేరు డివిజన్ ఉద్యాన అధికారి అపర్ణ , కూసుమంచి డివిజన్ టెక్నికల్ ఏవో అరుణ పాల్గొన్నారు.

వారు రైతులకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయాలు తయారీ విధానాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మట్టిసారాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.

అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ బాబాయ్ , ప్రియాంక మరియు రైతులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News