Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:03 PM

కూరగాయల మార్కెట్ రోడ్డులో ఆక్రమణల తొలగింపు

కూరగాయల మార్కెట్ రోడ్డులో ఆక్రమణల తొలగింపు

కూరగాయల మార్కెట్ రోడ్డులో ఆక్రమణల తొలగింపు
23-03-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అక్రమ నిర్మాణాలపై మున్సిపల్, పోలీసుల సంయుక్త చర్యలు

సూర్యాపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో వెలిసిన అక్రమ నిర్మాణాలను సోమవారం మున్సిపల్ అధికారులు, పోలీసులు కలిసి తొలగించారు.మున్సిపాలిటీ అధికారులు, ట్రాఫిక్ ఉప పరిశీలకుడు సాయిరాం సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టారు. రహదారిపైకి చొచ్చుకొచ్చిన దుకాణాలు, షెడ్లు తొలగించడంతో రోడ్డుపై రాకపోకలు సులభమయ్యాయి.రహదారిని ఆక్రమించడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇకపై ఇలాంటి ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఉప పరిశీలకుడు సాయిరాం హెచ్చరించారు.ప్రజలు నిబంధనలు పాటిస్తూ రహదారులను స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా సహకరించాలని అధికారులు సూచించారు.

Sthanikam

కూరగాయల మార్కెట్ రోడ్డులో ఆక్రమణల తొలగింపు

Article Image

అక్రమ నిర్మాణాలపై మున్సిపల్, పోలీసుల సంయుక్త చర్యలు

సూర్యాపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో వెలిసిన అక్రమ నిర్మాణాలను సోమవారం మున్సిపల్ అధికారులు, పోలీసులు కలిసి తొలగించారు.మున్సిపాలిటీ అధికారులు, ట్రాఫిక్ ఉప పరిశీలకుడు సాయిరాం సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టారు. రహదారిపైకి చొచ్చుకొచ్చిన దుకాణాలు, షెడ్లు తొలగించడంతో రోడ్డుపై రాకపోకలు సులభమయ్యాయి.రహదారిని ఆక్రమించడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇకపై ఇలాంటి ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఉప పరిశీలకుడు సాయిరాం హెచ్చరించారు.ప్రజలు నిబంధనలు పాటిస్తూ రహదారులను స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా సహకరించాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News