Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:52 PM

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ
27-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న చిన్నారి మృతి ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డెమోక్రటిక్యూ త్ఫె డరేషన్అ ఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు నకిరేకల్ బస్టాండ్ సెంటర్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలోనూ కులవివక్ష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. రెండు నెలల పసిపాప మృతి చెందడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

జాతరకు వెళ్లిన మహిళను తక్కువ కులానికి చెందినదని పేర్కొంటూ దేవాలయ దర్శనానికి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని తెలిపారు. ఘటనలో చిన్నారి మృతి చెందడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు.

Sthanikam

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ

Article Image

నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న చిన్నారి మృతి ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డెమోక్రటిక్యూ త్ఫె డరేషన్అ ఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు నకిరేకల్ బస్టాండ్ సెంటర్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలోనూ కులవివక్ష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. రెండు నెలల పసిపాప మృతి చెందడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

జాతరకు వెళ్లిన మహిళను తక్కువ కులానికి చెందినదని పేర్కొంటూ దేవాలయ దర్శనానికి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని తెలిపారు. ఘటనలో చిన్నారి మృతి చెందడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News