Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 11:14 AM

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ
February 27, 2026 01:57 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న చిన్నారి మృతి ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డెమోక్రటిక్యూ త్ఫె డరేషన్అ ఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు నకిరేకల్ బస్టాండ్ సెంటర్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలోనూ కులవివక్ష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. రెండు నెలల పసిపాప మృతి చెందడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

జాతరకు వెళ్లిన మహిళను తక్కువ కులానికి చెందినదని పేర్కొంటూ దేవాలయ దర్శనానికి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని తెలిపారు. ఘటనలో చిన్నారి మృతి చెందడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News