Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:44 AM

కృష్ణానగర్‌లో ఓటుహక్కు వినియోగించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

కృష్ణానగర్‌లో ఓటుహక్కు వినియోగించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

కృష్ణానగర్‌లో ఓటుహక్కు వినియోగించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
February 12, 2026 06:39 AM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలోని కృష్ణానగర్ పోలింగ్ కేంద్రం సంఖ్య 49లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన సాధారణ ఓటరుల్లా వరుసలో నిలబడి తన ఓటు వేశారు.ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు మాత్రమే కాకుండా బాధ్యత కూడా అని తెలిపారు.

పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. పట్టణంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు సమాచారం.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News