Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:12 AM

కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా; అభ్యర్థి కందుకూరు గీత

కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా; అభ్యర్థి కందుకూరు గీత

 కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా; అభ్యర్థి కందుకూరు గీత
04-02-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బిఆర్ఎస్ పార్టీ 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కందుకూరి గీత బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.తనను గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.


Sthanikam

కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా; అభ్యర్థి కందుకూరు గీత

Article Image

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బిఆర్ఎస్ పార్టీ 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కందుకూరి గీత బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.తనను గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News