Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:07 PM

కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ నామినేషన్

కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ నామినేషన్

కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ నామినేషన్
January 29, 2026 09:57 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో 34వ వార్డులో రాజకీయ సందడి నెలకొంది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ గురువారం తన నామినేషన్ పత్రాలను మున్సిపాలిటీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ఈ సందర్భంగా షేక్ జహీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఇప్పటికే అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా అందజేస్తామని తెలిపారు. 34వ వార్డు సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేయి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని షేక్ జహీర్‌కు మద్దతు పలికారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News