PRINT TIME: April 11, 2026 12:13 PM
కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత
కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత
February 12, 2026 08:45 PM
64 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు లో కొలువైన అత్యంత పురాతనమైన శివాలయానికి శివపార్వతులు మరియు వినాయకుల ఇత్తడి విగ్రహాలను దాతలు అందజేసినట్లు ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కరరావు తెలిపారు. శివపార్వతుల విగ్రహాలను కోటపాడు కు చెందిన డొంకిన సత్యనారాయణ లీల రాధ దంపతులు, వినాయకుని విగ్రహాన్ని సత్తుపల్లి కి చెందిన పాటిబండ్ల కమలాకర్ రావు సౌజన్య దంపతులు అందజేశారని తెలిపారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నూతన విగ్రహాలకు శుక్రవారం దాన్యాభిషేకం, శనివారం జలాభిషేకం నిర్వహిస్తారని, ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని వేద పండితులు సుబ్రహ్మణ్యంశాస్త్రి, పేటేటి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని భాస్కర్ రావు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి