Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:39 AM

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత
February 12, 2026 08:45 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు లో కొలువైన అత్యంత పురాతనమైన శివాలయానికి శివపార్వతులు మరియు వినాయకుల ఇత్తడి విగ్రహాలను దాతలు అందజేసినట్లు ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కరరావు తెలిపారు. శివపార్వతుల విగ్రహాలను కోటపాడు కు చెందిన డొంకిన సత్యనారాయణ లీల రాధ దంపతులు, వినాయకుని విగ్రహాన్ని సత్తుపల్లి కి చెందిన పాటిబండ్ల కమలాకర్ రావు సౌజన్య దంపతులు అందజేశారని తెలిపారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నూతన విగ్రహాలకు శుక్రవారం దాన్యాభిషేకం, శనివారం జలాభిషేకం నిర్వహిస్తారని, ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని వేద పండితులు సుబ్రహ్మణ్యంశాస్త్రి, పేటేటి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని భాస్కర్ రావు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News