Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 AM

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత
12-02-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు లో కొలువైన అత్యంత పురాతనమైన శివాలయానికి శివపార్వతులు మరియు వినాయకుల ఇత్తడి విగ్రహాలను దాతలు అందజేసినట్లు ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కరరావు తెలిపారు. శివపార్వతుల విగ్రహాలను కోటపాడు కు చెందిన డొంకిన సత్యనారాయణ లీల రాధ దంపతులు, వినాయకుని విగ్రహాన్ని సత్తుపల్లి కి చెందిన పాటిబండ్ల కమలాకర్ రావు సౌజన్య దంపతులు అందజేశారని తెలిపారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నూతన విగ్రహాలకు శుక్రవారం దాన్యాభిషేకం, శనివారం జలాభిషేకం నిర్వహిస్తారని, ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని వేద పండితులు సుబ్రహ్మణ్యంశాస్త్రి, పేటేటి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని భాస్కర్ రావు తెలిపారు.

Sthanikam

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు లో కొలువైన అత్యంత పురాతనమైన శివాలయానికి శివపార్వతులు మరియు వినాయకుల ఇత్తడి విగ్రహాలను దాతలు అందజేసినట్లు ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కరరావు తెలిపారు. శివపార్వతుల విగ్రహాలను కోటపాడు కు చెందిన డొంకిన సత్యనారాయణ లీల రాధ దంపతులు, వినాయకుని విగ్రహాన్ని సత్తుపల్లి కి చెందిన పాటిబండ్ల కమలాకర్ రావు సౌజన్య దంపతులు అందజేశారని తెలిపారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నూతన విగ్రహాలకు శుక్రవారం దాన్యాభిషేకం, శనివారం జలాభిషేకం నిర్వహిస్తారని, ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని వేద పండితులు సుబ్రహ్మణ్యంశాస్త్రి, పేటేటి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని భాస్కర్ రావు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News