Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:13 PM

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత
February 12, 2026 08:45 PM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు లో కొలువైన అత్యంత పురాతనమైన శివాలయానికి శివపార్వతులు మరియు వినాయకుల ఇత్తడి విగ్రహాలను దాతలు అందజేసినట్లు ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కరరావు తెలిపారు. శివపార్వతుల విగ్రహాలను కోటపాడు కు చెందిన డొంకిన సత్యనారాయణ లీల రాధ దంపతులు, వినాయకుని విగ్రహాన్ని సత్తుపల్లి కి చెందిన పాటిబండ్ల కమలాకర్ రావు సౌజన్య దంపతులు అందజేశారని తెలిపారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నూతన విగ్రహాలకు శుక్రవారం దాన్యాభిషేకం, శనివారం జలాభిషేకం నిర్వహిస్తారని, ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని వేద పండితులు సుబ్రహ్మణ్యంశాస్త్రి, పేటేటి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని భాస్కర్ రావు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News