Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:04 AM

కొర్లపాడులో రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దైద రవీందర్

కొర్లపాడులో రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దైద రవీందర్

కొర్లపాడులో రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దైద రవీందర్
21-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేతేపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఈద్గా వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఈద్ ముబారక్ తెలియజేశారు.

అల్లా దయతో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎం.డి. యూసుఫ్ జానీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి, కొర్లపాడు మాజీ సర్పంచ్ కుమ్మరి నాగయ్య, సీనియర్ నాయకులు బయ్యా అంజయ్య యాదవ్, చిలుకూరు అంజయ్యతో పాటు నాదం, జానీ, సుదర్శన్, నరేష్, కళ్యాణ్, రాజశేఖర్, గిరి, సాయి, మహేష్, సతీష్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొర్లపాడులో రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దైద రవీందర్

Article Image

కేతేపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఈద్గా వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఈద్ ముబారక్ తెలియజేశారు.

అల్లా దయతో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎం.డి. యూసుఫ్ జానీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి, కొర్లపాడు మాజీ సర్పంచ్ కుమ్మరి నాగయ్య, సీనియర్ నాయకులు బయ్యా అంజయ్య యాదవ్, చిలుకూరు అంజయ్యతో పాటు నాదం, జానీ, సుదర్శన్, నరేష్, కళ్యాణ్, రాజశేఖర్, గిరి, సాయి, మహేష్, సతీష్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News