Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 21, 2026 05:21 PM

కొమ్మాయిగూడెంలో దుర్గమ్మ కుటుంబానికి బిజెపి నేతల పరామర్శ – ఆర్థిక సహాయం అందజేత

కొమ్మాయిగూడెంలో దుర్గమ్మ కుటుంబానికి బిజెపి నేతల పరామర్శ – ఆర్థిక సహాయం అందజేత

కొమ్మాయిగూడెంలో దుర్గమ్మ కుటుంబానికి బిజెపి నేతల పరామర్శ – ఆర్థిక సహాయం అందజేత
March 21, 2026 02:36 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన పగిళ్ల దుర్గమ్మ ఇటీవల కాలంలో పరమపదించిన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆదరిస్తూ వారికి భరోసా కల్పించారు.

అంతేకాకుండా, కుటుంబానికి తోడుగా నిలుస్తూ రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లి లింగస్వామి, మోటే శ్రీను, బాతురాజు దుర్గయ్య, దావులూరి బాలయ్య, రేపాక లింగస్వామి, మచ్చ మహేష్, బెల్లి మృత్యుంజయ్, జల లింగస్వామి, శ్యామల గణేష్, గురజాల ప్రదీప్ రెడ్డి, ఎర్ర సురేష్, దావూరి యాదయ్య, రేపాక జంగయ్య, తిరుపాల అశోక్, తిరుపాల మల్లేష్, ఆకిటి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News