Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గానకోకిల మూగబోయింది.. భారత సంగీత లోకానికి తీరని లోటు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:44 PM

కొమ్మాయిగూడెంలో దుర్గమ్మ కుటుంబానికి బిజెపి నేతల పరామర్శ – ఆర్థిక సహాయం అందజేత

కొమ్మాయిగూడెంలో దుర్గమ్మ కుటుంబానికి బిజెపి నేతల పరామర్శ – ఆర్థిక సహాయం అందజేత

కొమ్మాయిగూడెంలో దుర్గమ్మ కుటుంబానికి బిజెపి నేతల పరామర్శ – ఆర్థిక సహాయం అందజేత
March 21, 2026 02:36 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన పగిళ్ల దుర్గమ్మ ఇటీవల కాలంలో పరమపదించిన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆదరిస్తూ వారికి భరోసా కల్పించారు.

అంతేకాకుండా, కుటుంబానికి తోడుగా నిలుస్తూ రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లి లింగస్వామి, మోటే శ్రీను, బాతురాజు దుర్గయ్య, దావులూరి బాలయ్య, రేపాక లింగస్వామి, మచ్చ మహేష్, బెల్లి మృత్యుంజయ్, జల లింగస్వామి, శ్యామల గణేష్, గురజాల ప్రదీప్ రెడ్డి, ఎర్ర సురేష్, దావూరి యాదయ్య, రేపాక జంగయ్య, తిరుపాల అశోక్, తిరుపాల మల్లేష్, ఆకిటి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News