Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:27 PM

కోదండ రామాలయంలో కళ్యాణ వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం

కోదండ రామాలయంలో కళ్యాణ వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం

కోదండ రామాలయంలో కళ్యాణ వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం
March 24, 2026 04:32 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్, ఆలయ ధర్మకర్తలు.....

కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవాలయ కళ్యాణ మండపం ప్రాంగణంలో శ్రీరామనవమి వేడుకల సందడి మొదలైంది. వచ్చే శుక్రవారం మార్చి 27 ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి, కమిషనర్ రమాదేవి,మున్సిపల్ కౌన్సిలర్లు, ఆలయ ధర్మకర్తలు నాగుబండి రంగా, రంగనాథ్ లు మంగళవారం పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కళ్యాణ మండప ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మండప ప్రాంగణంలో జీవనోపాధి కొరకు చిరు వ్యాపారాలు నడుపుకుంటున్న వారు కూడా స్వామి వారి కల్యాణ మహోత్సవనికి సహకరించి భాగస్వామ్యులం అవుతామని ఉత్సాహంగా ముందుకు వచ్చారు........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News