Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

కోదాడలో పవర్ షేరింగ్

కోదాడలో పవర్ షేరింగ్

కోదాడలో పవర్ షేరింగ్
February 17, 2026 08:26 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడలో పవర్ షేరింగ్

కోదాడ మున్సిపాలిటీలో పవర్ షేరింగ్ ఒప్పందం ఖరారైంది. చైర్ పర్సన్ పదవి కోసం నలుగురు మహిళా కౌన్సిలర్లు పోటీ పడగా, మంత్రి ఉత్తమ్ సమక్షంలో రెండు విడతల ఫార్మలను ఖరారు చేశారు. తొలి రెండేళ్లు ఎర్నేని కుసుమ, ఆ తర్వాత మూడేళ్లు పారా సత్యవతి చైర్ పర్సన్ లుగా బాధ్యతలు చేపడతారు. వైస్ చైర్మన్ పదవులనూ ఇదే పద్ధతిలో మల్లేశ్వరి, పద్మావతి పంచుకోనున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News