Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:29 PM

కోదాడలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రాడ్యుయేషన్ చేసిన యువత

కోదాడలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రాడ్యుయేషన్ చేసిన యువత

కోదాడలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రాడ్యుయేషన్ చేసిన యువత
February 23, 2026 08:26 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

28 వ వార్డును శుభ్రం చేస్తూ.. సమాజ సేవలో ముందున్న నిరుద్యోగులు.

డ్రైనేజీ కాలువలు తీస్తున్న తోట జ్యోతి శ్రీను మిత్ర మండలి.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గత వారం రోజుల నుంచి 28వ వార్డులో నిరుద్యోగ యువత మనవార్డు మనశుభ్రత అనే ధ్యేయంతో గత కొంత కాలంగా వార్డులో నిలిచిపోయిన సిసి రోడ్ల మరమ్మతులు మరియు కంపచెట్లు, పిచ్చి మొక్కలు తొలగించుట మురికి కాలువలో డ్రైనేజీ శుభ్రం చేయడం లాంటి సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారు. 28 వ వార్డు కౌన్సిలర్ తోటజ్యోతిశ్రీను పిలుపుమేరకు 28 వవార్డు అభివృద్ధి చేసే దిశగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News