Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:29 PM

కోదాడలో ప్రచార శంఖారావం పూర్తి.. గెలుపుపై ధీమాతో అభ్యర్థులు....

కోదాడలో ప్రచార శంఖారావం పూర్తి.. గెలుపుపై ధీమాతో అభ్యర్థులు....

కోదాడలో ప్రచార శంఖారావం పూర్తి.. గెలుపుపై ధీమాతో అభ్యర్థులు....
February 10, 2026 03:27 AM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ముగిసిన మున్సిపల్ ప్రచార పర్వం.. చివరి రోజు హోరెత్తిన ప్రచారం......

కోదాడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచార పర్వం సోమవారంతో ముగిసింది. చివరి రోజైన నేడు పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రచారం హోరెత్తింది. బ్యాండ్ బాజాలు, డప్పు చప్పుళ్లు, యువత కేరింతల మధ్య అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి వీధుల్లో సందడి చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు స్వయంగా కార్యకర్తలతో కలిసి స్టెప్పులేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రేపు విరామం అనంతరం, బుధవారం ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది.......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News