Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:19 PM

కోదాడ పట్టణ లో సమ్మక్క–సారక్క జాతర లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

కోదాడ పట్టణ లో సమ్మక్క–సారక్క జాతర లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

కోదాడ పట్టణ లో సమ్మక్క–సారక్క జాతర లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
January 30, 2026 02:16 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

తెలంగాణ అతిపెద్ద పండుగ సమ్మక్క సారక్క జాతర...

అమ్మవారి దయతో ప్రజలంతా సుభీక్షంగా ఉండాలి...

సమ్మక్క సారక్కజాతరలో పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...



కోదాడ పట్టణ పరిధిలోని 30వ వార్డులో నిర్వహిస్తున్న సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్.ఈ సందర్బంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో మహా కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారక్క జాతర సందర్బంగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేసి సమ్మక్క సారక్కల దయతో ప్రజలంతా సుభీక్షంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News