కోదాడ 31 వ వార్డులో అంబరాన్ని అంటుతున్న సంబరాలు
కోదాడ పట్టణ పరిధిలోని 31 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వార్డులో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. కుసుమ బాబు నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాలు అందజేసే మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కుసుమా బాబు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి ల ఆశీస్సులు, స్థానిక నాయకుల సహకారం తో ఏక గ్రీవంగా ఎన్నికయ్యనని తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి