Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:56 PM

కంచనపల్లిలో ఎన్‌ఎస్‌ఎస్ శ్రమదాన శిబిరాలు ప్రారంభం: విద్యార్థుల సేవాభావం గ్రామానికి స్ఫూర్తి"

కంచనపల్లిలో ఎన్‌ఎస్‌ఎస్ శ్రమదాన శిబిరాలు ప్రారంభం: విద్యార్థుల సేవాభావం గ్రామానికి స్ఫూర్తి"

కంచనపల్లిలో ఎన్‌ఎస్‌ఎస్ శ్రమదాన శిబిరాలు ప్రారంభం: విద్యార్థుల సేవాభావం గ్రామానికి స్ఫూర్తి"
January 22, 2026 06:20 AM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

కంచనపల్లిలో ఎన్‌ఎస్‌ఎస్ శ్రమదాన శిబిరాలు ప్రారంభం: విద్యార్థుల సేవాభావం గ్రామానికి స్ఫూర్తి"

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : డి.డి. దాస్

ఈరోజు కంచనపల్లి గ్రామoలో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి,)నల్గొండ ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాలు ఉపేందర్ గారి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్ IV ఆధ్వర్యంలో కంచనపల్లి గ్రామంలో శీతాకాల ప్రత్యేక శిబిరాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట రమణారెడ్డి గారు ,ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరీ గారు పాల్గొన్నారు.కంచనపల్లి పాఠశాల HM సతీరెడ్డి గారు, శారదా మేడం గారు పాల్గొన్నారు.వాలంటీర్స్ NSS సాంగ్ తో ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది.

మహేశ్వరి గారు మాట్లాడుతూ విద్యార్ధులలో ఉన్న సేవాభావాన్ని వెలికి తీసే అవకాశం తోబాటు మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా తయారువుతారని అన్నారు.ఈ కార్యక్రమంలోమహాత్మా గాంధీ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించే ప్రత్యేక శిబిరాలను గ్రామ ప్రజలకు సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, అక్షరాస్యత, ఆరోగ్యం పై అవగాహన మరియు సాంస్కృతిక కార్యకలాపాల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.

సర్పంచ్ గారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్ శిక్ష ఆధ్వర్యంలో మా గ్రామంలో వారం రోజులపాటు శ్రమదానంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగిస్తున్నందుకు మా గ్రామానికి విచ్చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కు అభినందనలు తెలియజేశారు. యన్ యస్ యస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మంద సావిత్రి గ్రామ ప్రజలు ప్రజలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్స్ చెట్లకు పాదులు తవ్వడం జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News