రైతుల హాజరుతో కార్యక్రమం
కూసుమంచి:
కూసుమంచి మండలం కేశవపురం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం క్యాలెండర్ ను గ్రామ సర్పంచ్ బానోతు మమత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లం మాధవి, వార్డు సభ్యుడు వడ్డింపుల వీరయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతు సంఘం మండల కార్యదర్శి గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం తాళ్లూరు వెంకటేశ్వర్లు, మందపల్లి రామకృష్ణ, తాలూరి కృష్ణకుమారి, బిక్కశాని విజయ, కట్ట కృష్ణకుమారి, మందపల్లి వీరభద్రం, మేదరమట్ల వెంకటేశ్వర్లు, మందపల్లి శంకర్రావు, ఇంటూరి నారాయణ, ఇంటూరి సురేష్, భీష్మ రావు, బెల్లం రామారావు, శంకర్ నాయక్, ఇంటూరి పండరి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి