కూసుమంచి,
పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో జిల్లా నాయకులు కీర్తిశేషులు వీరవెల్లి నాగేశ్వరరావు పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య నివాళులర్పించారు.
నాగేశ్వరరావు స్వగృహానికి చేరుకున్న వారు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి