Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:35 AM

కాటమయ్య గుడి వద్ద తాగునీటి సమస్యకు పరిష్కారం:శివరాజ్ గౌడ్ హామీ

కాటమయ్య గుడి వద్ద తాగునీటి సమస్యకు పరిష్కారం:శివరాజ్ గౌడ్ హామీ

కాటమయ్య గుడి వద్ద తాగునీటి సమస్యకు పరిష్కారం:శివరాజ్ గౌడ్ హామీ
30-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సేవే లక్ష్యంగా భక్తుల కోసం బోరు ఏర్పాటు చేస్తానన్న శివరాజ్ గౌడ్

భవనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన గౌడ సంఘ సభ్యులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నల్లమాస బాలరాజు గౌడ్ నాయకత్వంలో పచ్చిమట్ల శివరాజ్ గౌడ్‌ను కలిసి గ్రామ సమస్యలను వివరించారు.కాటమయ్య గుడి వద్దకు వచ్చే భక్తులకు తాగునీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలియజేశారు. గుడి ప్రాంగణంలో బోరు ఏర్పాటు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, తన స్వంత నిధులతో బోరు త్రవ్వించి,బోరు మోటార్‌ను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గౌస్ నగర్ గౌడ సంఘ సభ్యులు శివరాజ్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే నూతన అధ్యక్షుడు నల్లమాస బాలరాజు గౌడ్‌ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ మాట్లాడుతూ, గౌస్ నగర్ గౌడ సంఘ కమిటీ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘ కమిటీ సభ్యులు నల్లమాస నాదం,నల్లమాస దానయ్య, నల్లమాస కుమార్,నల్లమాస రాములు,నల్లమాస శంకరయ్య,ఆర్ఎంపి నల్లమాస శ్రీశైలం,రాగిరు కృష్ణ, నల్లమాస శేఖర్,నల్లమాస కృష్ణ, అంతటి శ్రీరాములు,మాద నరేష్,రాగిర్ పాండు, నల్లమాస భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాటమయ్య గుడి వద్ద తాగునీటి సమస్యకు పరిష్కారం:శివరాజ్ గౌడ్ హామీ

Article Image

సేవే లక్ష్యంగా భక్తుల కోసం బోరు ఏర్పాటు చేస్తానన్న శివరాజ్ గౌడ్

భవనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన గౌడ సంఘ సభ్యులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నల్లమాస బాలరాజు గౌడ్ నాయకత్వంలో పచ్చిమట్ల శివరాజ్ గౌడ్‌ను కలిసి గ్రామ సమస్యలను వివరించారు.కాటమయ్య గుడి వద్దకు వచ్చే భక్తులకు తాగునీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలియజేశారు. గుడి ప్రాంగణంలో బోరు ఏర్పాటు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, తన స్వంత నిధులతో బోరు త్రవ్వించి,బోరు మోటార్‌ను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గౌస్ నగర్ గౌడ సంఘ సభ్యులు శివరాజ్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే నూతన అధ్యక్షుడు నల్లమాస బాలరాజు గౌడ్‌ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ మాట్లాడుతూ, గౌస్ నగర్ గౌడ సంఘ కమిటీ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘ కమిటీ సభ్యులు నల్లమాస నాదం,నల్లమాస దానయ్య, నల్లమాస కుమార్,నల్లమాస రాములు,నల్లమాస శంకరయ్య,ఆర్ఎంపి నల్లమాస శ్రీశైలం,రాగిరు కృష్ణ, నల్లమాస శేఖర్,నల్లమాస కృష్ణ, అంతటి శ్రీరాములు,మాద నరేష్,రాగిర్ పాండు, నల్లమాస భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News