Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:17 AM

కార్యకర్త కుటుంబానికి అండగా యువ నాయకుడు మారుతి నాయుడు

కార్యకర్త కుటుంబానికి అండగా యువ నాయకుడు మారుతి నాయుడు

కార్యకర్త కుటుంబానికి అండగా యువ నాయకుడు మారుతి నాయుడు
March 17, 2026 07:27 PM 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దొడ్డనకేరి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బోయ తలారి వీరేంద్ర పంట పొలంలో వేరుశనగ యంత్రానికి వేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో పడి దుర్మరణం పాలయ్యారు.

ఈ విషాద ఘటన తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మారుతీ నాయుడు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమా అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబానికి తక్షణ సహాయంగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.15,000 అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు K శివప్ప , టౌన్ అధ్యక్షుడు B తిమ్మప్ప , తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News