Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:38 PM

క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం

క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం

క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం
February 18, 2026 12:22 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు: క్రైస్తవ విశ్వాసులు ఈస్టర్ పండుగకు ముందు 40 రోజులపాటు పాటించే క్రీస్తు శ్రమల కాలం "ఉపవాస దినాలు" బుధవారం నుంచి ప్రారంభం అవుతాయని తిరువూరు సహాయమాత దేవాలయం (ఆర్ సీ ఎం చర్చి) విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ జంగం తెలిపారు. ఏసు ప్రభువు ఉపవాసం ఉన్న 40 రోజులను స్మరిస్తూ పశ్చాతాపం, ఉపవాస ప్రార్ధన, దానధర్మాలు, ఆధ్యాత్మిక చింతనతో పవిత్రమైన సమయంగా ఆచరించాలని సూచించారు. గుడ్ ఫ్రైడే తో శ్రమల దినాలు పూర్తవుతాయని ఫాదర్ పేర్కొన్నారు. ఈ 40 దినాలు క్రీస్తు మాల ధరించిన దీక్షాపరులు ఏసుక్రీస్తు సిలువ త్యాగాన్ని ధ్యానిస్తూ, పశ్చాత్తాప హృదయంతో ప్రభువును ఆరాధించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News