Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:39 AM

క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం

క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం

క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం
February 18, 2026 12:22 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు: క్రైస్తవ విశ్వాసులు ఈస్టర్ పండుగకు ముందు 40 రోజులపాటు పాటించే క్రీస్తు శ్రమల కాలం "ఉపవాస దినాలు" బుధవారం నుంచి ప్రారంభం అవుతాయని తిరువూరు సహాయమాత దేవాలయం (ఆర్ సీ ఎం చర్చి) విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ జంగం తెలిపారు. ఏసు ప్రభువు ఉపవాసం ఉన్న 40 రోజులను స్మరిస్తూ పశ్చాతాపం, ఉపవాస ప్రార్ధన, దానధర్మాలు, ఆధ్యాత్మిక చింతనతో పవిత్రమైన సమయంగా ఆచరించాలని సూచించారు. గుడ్ ఫ్రైడే తో శ్రమల దినాలు పూర్తవుతాయని ఫాదర్ పేర్కొన్నారు. ఈ 40 దినాలు క్రీస్తు మాల ధరించిన దీక్షాపరులు ఏసుక్రీస్తు సిలువ త్యాగాన్ని ధ్యానిస్తూ, పశ్చాత్తాప హృదయంతో ప్రభువును ఆరాధించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News