Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

కాపునాడు రొద్దం మండలానికి గాజుల బలిజ నరేష్ నియామకం

కాపునాడు రొద్దం మండలానికి గాజుల బలిజ నరేష్ నియామకం

కాపునాడు రొద్దం మండలానికి గాజుల బలిజ నరేష్ నియామకం
February 26, 2026 08:09 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం లక్కసానిపల్లి గ్రామానికి చెందిన గాజుల బలిజ నరేష్ ను కాపునాడు జిల్లా అధ్యక్షుడు ఇటికింటి మహేష్ మరియు కాపునాడు రాయలసీమ అధ్యక్షుడు పూల పాండురంగ రొద్దం మండల అధ్యక్షునిగా నియమించారని ప్రకటించారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ:

  1. వచ్చే ఎన్నికల్లో బలిజలకు ఎక్కువ సీట్లు సాధించడానికి కృషి చేస్తానని
  2. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని
  3. పేద విద్యార్థుల చదువుకు సాయం అందిస్తామని
  4. బలిజల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.

అలాగే, తన ఎన్నికకు సహకరించిన:కాపునాడు రాయలసీమ కోఆర్డినేటర్ తోట నందినిపెనుగొండ కాపునాడు అధ్యక్షుడు నరేంద్ర రాయల్,కడపల్లి శ్రీనివాసులు,బలిజ బంధువులకు,తన కృతజ్ఞతలు తెలిపారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News