PRINT TIME: May 26, 2026 04:56 PM
కాపునాడు రొద్దం మండలానికి గాజుల బలిజ నరేష్ నియామకం
కాపునాడు రొద్దం మండలానికి గాజుల బలిజ నరేష్ నియామకం
February 26, 2026 08:09 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం లక్కసానిపల్లి గ్రామానికి చెందిన గాజుల బలిజ నరేష్ ను కాపునాడు జిల్లా అధ్యక్షుడు ఇటికింటి మహేష్ మరియు కాపునాడు రాయలసీమ అధ్యక్షుడు పూల పాండురంగ రొద్దం మండల అధ్యక్షునిగా నియమించారని ప్రకటించారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ:
- వచ్చే ఎన్నికల్లో బలిజలకు ఎక్కువ సీట్లు సాధించడానికి కృషి చేస్తానని
- ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని
- పేద విద్యార్థుల చదువుకు సాయం అందిస్తామని
- బలిజల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.
అలాగే, తన ఎన్నికకు సహకరించిన:కాపునాడు రాయలసీమ కోఆర్డినేటర్ తోట నందినిపెనుగొండ కాపునాడు అధ్యక్షుడు నరేంద్ర రాయల్,కడపల్లి శ్రీనివాసులు,బలిజ బంధువులకు,తన కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి