శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం లక్కసానిపల్లి గ్రామానికి చెందిన గాజుల బలిజ నరేష్ ను కాపునాడు జిల్లా అధ్యక్షుడు ఇటికింటి మహేష్ మరియు కాపునాడు రాయలసీమ అధ్యక్షుడు పూల పాండురంగ రొద్దం మండల అధ్యక్షునిగా నియమించారని ప్రకటించారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ:
- వచ్చే ఎన్నికల్లో బలిజలకు ఎక్కువ సీట్లు సాధించడానికి కృషి చేస్తానని
- ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని
- పేద విద్యార్థుల చదువుకు సాయం అందిస్తామని
- బలిజల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.
అలాగే, తన ఎన్నికకు సహకరించిన:కాపునాడు రాయలసీమ కోఆర్డినేటర్ తోట నందినిపెనుగొండ కాపునాడు అధ్యక్షుడు నరేంద్ర రాయల్,కడపల్లి శ్రీనివాసులు,బలిజ బంధువులకు,తన కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి