Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:45 AM

కాపుగల్లు విద్యార్థి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అభినందించిన ఉపాధ్యాయులు

కాపుగల్లు విద్యార్థి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అభినందించిన ఉపాధ్యాయులు

కాపుగల్లు విద్యార్థి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అభినందించిన ఉపాధ్యాయులు
February 05, 2026 12:16 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కాపుగల్లు విద్యార్థి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అభినందించిన ఉపాధ్యాయులు

కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి శరత్ కుమార్. నిజామాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శరత్ కుమార్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించినారు.భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News