సూర్యాపేట,స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసే ఆశావాహుల నుంచి టి పి సి సి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. దరఖాస్తు చేసిన వారిలో 10 వ వార్డు నుంచి చింత వెంకన్న, 7 వ వార్డు నుంచి దైద రవి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సాయి నేత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి