Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:15 AM

కన్నీటి పర్యంతమైన కుటుంబాలకు ఎమ్మెల్యే ఓదార్పు.. ఉపేంద్రకు ఘన నివాళి

కన్నీటి పర్యంతమైన కుటుంబాలకు ఎమ్మెల్యే ఓదార్పు.. ఉపేంద్రకు ఘన నివాళి

కన్నీటి పర్యంతమైన కుటుంబాలకు ఎమ్మెల్యే ఓదార్పు.. ఉపేంద్రకు ఘన నివాళి
December 24, 2025 12:01 PM 400 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
బత్తుల ఉపేంద్ర భౌతిక కాయానికి నివాళులు
మారగోని మల్లయ్య, శంకరయ్య కుటుంబాలకు పరామర్శ

స్థానికం వార్తలు - రామన్నపేట:

కష్టకాలంలో కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసానిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం లక్ష్మపురం గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు.

గ్రామానికి చెందిన బత్తుల ఉపేంద్ర అనారోగ్యంతో మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఉపేంద్ర భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అలాగే ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మారగోని మల్లయ్య మరియు శంకరయ్య గార్ల నివాసాలకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News