Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:53 PM

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు
February 04, 2026 06:50 PM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కుటుంబానికి ఓదార్పు తెలిపిన నేతలు

కూసుమంచి:

పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చెగోమ్మ గ్రామానికి చెందిన మల్లీడి వెంకన్న అత్తగారు కొండపర్తి కామేశ్వరమ్మ దశదిన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కామేశ్వరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అలాగే ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లవేళలా తోడుండి ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, స్థానిక సర్పంచ్, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News