PRINT TIME: April 11, 2026 04:50 PM
కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు
కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు
February 04, 2026 06:50 PM
63 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
కుటుంబానికి ఓదార్పు తెలిపిన నేతలు
కూసుమంచి:
పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చెగోమ్మ గ్రామానికి చెందిన మల్లీడి వెంకన్న అత్తగారు కొండపర్తి కామేశ్వరమ్మ దశదిన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కామేశ్వరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అలాగే ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లవేళలా తోడుండి ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, స్థానిక సర్పంచ్, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి