Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:50 PM

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు
February 04, 2026 06:50 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కుటుంబానికి ఓదార్పు తెలిపిన నేతలు

కూసుమంచి:

పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చెగోమ్మ గ్రామానికి చెందిన మల్లీడి వెంకన్న అత్తగారు కొండపర్తి కామేశ్వరమ్మ దశదిన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కామేశ్వరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అలాగే ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లవేళలా తోడుండి ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, స్థానిక సర్పంచ్, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News