Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 07:50 AM

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు
February 04, 2026 06:50 PM 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కుటుంబానికి ఓదార్పు తెలిపిన నేతలు

కూసుమంచి:

పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చెగోమ్మ గ్రామానికి చెందిన మల్లీడి వెంకన్న అత్తగారు కొండపర్తి కామేశ్వరమ్మ దశదిన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కామేశ్వరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అలాగే ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లవేళలా తోడుండి ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, స్థానిక సర్పంచ్, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News