PRINT TIME: April 11, 2026 02:06 AM
కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
January 05, 2026 12:35 PM
16 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
మృతురాలి కుటుంబ సభ్యులకు బియ్యం పంపిణీ
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మొగుళ్ళ అలివేలు కుటుంబ సభ్యులను కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కంది అనిల్ కుమార్ రెడ్డి,డైరెక్టర్స్ శ్వేతా రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,నాంచారి పేట గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్,పైళ్ల దయాకర్ రెడ్డి,ముస్కు పుల్లారెడ్డి,పీసరి మల్లారెడ్డి,కందడి యాదిరెడ్డి,కందడి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి