Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:53 PM

కాలినడకన శ్రీశైలం యాత్ర… ఉమామహేశ్వరం చేరుకున్న బోరంచ శివ స్వాములు

కాలినడకన శ్రీశైలం యాత్ర… ఉమామహేశ్వరం చేరుకున్న బోరంచ శివ స్వాములు

కాలినడకన శ్రీశైలం యాత్ర… ఉమామహేశ్వరం చేరుకున్న బోరంచ శివ స్వాములు
February 06, 2026 09:40 AM 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శ్రీశైలం మహాపాదయాత్రలో భాగంగా బోరంచ గ్రామానికి చెందిన శివ స్వాములు ఈరోజు భక్తిశ్రద్ధలతో ఉమామహేశ్వరం దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అనేక కిలోమీటర్ల కాలినడకన ప్రయాణిస్తూ శివనామస్మరణతో సాగుతున్న ఈ మహాపాదయాత్ర భక్తుల్లో విశేష స్పందనను పొందుతోంది.ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్న శివ స్వాములు, ఈ యాత్ర ద్వారా లోక కల్యాణం కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తి, నిబద్ధతకు నిదర్శనంగా కొనసాగుతున్న ఈ మహాపాదయాత్ర భక్తులకు ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News