PRINT TIME: April 11, 2026 04:53 PM
కాలినడకన శ్రీశైలం యాత్ర… ఉమామహేశ్వరం చేరుకున్న బోరంచ శివ స్వాములు
కాలినడకన శ్రీశైలం యాత్ర… ఉమామహేశ్వరం చేరుకున్న బోరంచ శివ స్వాములు
February 06, 2026 09:40 AM
156 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
శ్రీశైలం మహాపాదయాత్రలో భాగంగా బోరంచ గ్రామానికి చెందిన శివ స్వాములు ఈరోజు భక్తిశ్రద్ధలతో ఉమామహేశ్వరం దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అనేక కిలోమీటర్ల కాలినడకన ప్రయాణిస్తూ శివనామస్మరణతో సాగుతున్న ఈ మహాపాదయాత్ర భక్తుల్లో విశేష స్పందనను పొందుతోంది.ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్న శివ స్వాములు, ఈ యాత్ర ద్వారా లోక కల్యాణం కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తి, నిబద్ధతకు నిదర్శనంగా కొనసాగుతున్న ఈ మహాపాదయాత్ర భక్తులకు ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి