Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సిద్ధి సముద్ర గ్రామాన్ని ఆదర్శవంతగా తీర్చిదిద్దుతా ;సర్పంచ్ సుజాత రాజశేఖర్ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 24, 2026 09:48 PM

కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఆగస్టు 1న ‘చలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలి: కార్మిక సంఘం పిలుపు.

కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఆగస్టు 1న ‘చలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలి: కార్మిక సంఘం పిలుపు.

కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.  ఆగస్టు 1న ‘చలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలి: కార్మిక సంఘం పిలుపు.
July 24, 2026 08:07 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి జిల్లాల వారీగా నిర్వహిస్తున్న చైతన్య కార్యక్రమాలకు కార్మికుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి జీవనోపాధికి భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న "చలో హైదరాబాద్" కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు.

కల్లుగీత కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, ఉపాధి భద్రత కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘం నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎం. శ్రీనివాస్ గౌడ్, ఉండ్రు రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, గారె రాందాస్ గౌడ్, సంగిశెట్టి చంద్రయ్య, చాకలి గౌడ్, గోపు మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News