Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:20 PM

కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన చేకూరి గణేష్

కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన చేకూరి గణేష్

కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన చేకూరి గణేష్
06-01-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనం మంజూరు చేయాలని కలెక్టర్ కు వినతి.


స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.


నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్ద కాపర్తి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం సొంత భవనాన్ని మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ నల్గొండ జిల్లా కలెక్టర్ కబడుగు చంద్రశేఖర్ కు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దె భవనంలో ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహించడం వలన బాలింతలకు గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు వృద్ధులకు అనేకమంది ఇబ్బందులు పడుతున్నందు. ప్రస్తుతం ఉన్న భవనం ఆరోగ్య సేవలు సేవలు అందించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు వెంటనే సొంత భవనాన్ని మంజూరు చేసి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ను ఆయన కోరారు.

Sthanikam

కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన చేకూరి గణేష్

Article Image

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనం మంజూరు చేయాలని కలెక్టర్ కు వినతి.


స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.


నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్ద కాపర్తి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం సొంత భవనాన్ని మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ నల్గొండ జిల్లా కలెక్టర్ కబడుగు చంద్రశేఖర్ కు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దె భవనంలో ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహించడం వలన బాలింతలకు గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు వృద్ధులకు అనేకమంది ఇబ్బందులు పడుతున్నందు. ప్రస్తుతం ఉన్న భవనం ఆరోగ్య సేవలు సేవలు అందించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు వెంటనే సొంత భవనాన్ని మంజూరు చేసి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ను ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News