Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:49 PM

కక్కిరేణిలో ఉచిత వైద్య శిబిరం 180 మందికి పరీక్షలు – 15 మంది యువకుల రక్తదానం

కక్కిరేణిలో ఉచిత వైద్య శిబిరం 180 మందికి పరీక్షలు – 15 మంది యువకుల రక్తదానం

కక్కిరేణిలో ఉచిత వైద్య శిబిరం 180 మందికి పరీక్షలు – 15 మంది యువకుల రక్తదానం
27-02-2026 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని కక్కిరేణి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రామన్నపేట లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యశోద హాస్పిటల్స్సౌ జన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 180 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శిబిరాన్ని నిర్వహించినట్లు లయిన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్స్ గాలయ్య బోయ, కార్యదర్శి డాక్టర్ వనకంటి భాస్కర్ రావు తెలిపారు. శిబిరానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.

ఈ సందర్భంగా 15 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో నూల సిద్ధప్ప, సంజీవరెడ్డి, యాపాల కృష్ణారెడ్డి, అనువర్ణా దేవి, గుత్త నరసింహారెడ్డి, బొడ్డు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కక్కిరేణిలో ఉచిత వైద్య శిబిరం 180 మందికి పరీక్షలు – 15 మంది యువకుల రక్తదానం

Article Image

రామన్నపేట: మండలంలోని కక్కిరేణి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రామన్నపేట లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యశోద హాస్పిటల్స్సౌ జన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 180 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శిబిరాన్ని నిర్వహించినట్లు లయిన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్స్ గాలయ్య బోయ, కార్యదర్శి డాక్టర్ వనకంటి భాస్కర్ రావు తెలిపారు. శిబిరానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.

ఈ సందర్భంగా 15 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో నూల సిద్ధప్ప, సంజీవరెడ్డి, యాపాల కృష్ణారెడ్డి, అనువర్ణా దేవి, గుత్త నరసింహారెడ్డి, బొడ్డు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News