Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 02:09 AM

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం
February 21, 2026 03:26 PM 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 35 వార్డులలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోనే సాధ్యం అవుతాదని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు అన్నారు.శనివారం పట్టణ పరిధిలోని కెఎల్ఆర్ కాలనీవాసులు నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబును శాలువా పూల బొకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోటే సాధ్యమని అన్నారు. పట్టణంలో వేలకోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కు సర్వేలు జరుగుతున్నాయని అలాగే నూతన మున్సిపాలిటీ భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజులలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో కోదాడ మున్సిపాలిటీని సందర్భంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనుబాబు, డాక్టర్ శ్రీనివాసరావు, నరేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News