Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 05:30 AM

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం
21-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 35 వార్డులలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోనే సాధ్యం అవుతాదని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు అన్నారు.శనివారం పట్టణ పరిధిలోని కెఎల్ఆర్ కాలనీవాసులు నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబును శాలువా పూల బొకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోటే సాధ్యమని అన్నారు. పట్టణంలో వేలకోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కు సర్వేలు జరుగుతున్నాయని అలాగే నూతన మున్సిపాలిటీ భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజులలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో కోదాడ మున్సిపాలిటీని సందర్భంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనుబాబు, డాక్టర్ శ్రీనివాసరావు, నరేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

Article Image

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 35 వార్డులలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోనే సాధ్యం అవుతాదని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు అన్నారు.శనివారం పట్టణ పరిధిలోని కెఎల్ఆర్ కాలనీవాసులు నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబును శాలువా పూల బొకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోటే సాధ్యమని అన్నారు. పట్టణంలో వేలకోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కు సర్వేలు జరుగుతున్నాయని అలాగే నూతన మున్సిపాలిటీ భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజులలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో కోదాడ మున్సిపాలిటీని సందర్భంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనుబాబు, డాక్టర్ శ్రీనివాసరావు, నరేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News