Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 10:49 AM

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం
11-02-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం

రాష్ట్రంలో సన్నబియ్యం గేమ్ చేంజ్ గా మారింది

కోదాడ మున్సిపాలిటీ 14వ వార్డులో 34వ పోలింగ్ బూత్ నందు ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 123 స్థానాల్లో జరుగుతున్న మున్సిపల్ మరియు కార్పొరేషన్ లలో 90 శాతం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందిని ధీమా వ్యక్తం చేశారు.ప్రతి పక్షాలు మాట్లాడేవి మొత్తం అబద్ధాలు అని తెలంగాణ రాష్ట ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారన్నారు.ఉచిత సన్నబియ్యం,అందరికి రేషన్ కార్డ్,ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ ఇవన్నీ ప్రజల్లో మంచిగా మాకు మంచి పేరు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకొని పోతుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేమే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం

Article Image

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం

రాష్ట్రంలో సన్నబియ్యం గేమ్ చేంజ్ గా మారింది

కోదాడ మున్సిపాలిటీ 14వ వార్డులో 34వ పోలింగ్ బూత్ నందు ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 123 స్థానాల్లో జరుగుతున్న మున్సిపల్ మరియు కార్పొరేషన్ లలో 90 శాతం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందిని ధీమా వ్యక్తం చేశారు.ప్రతి పక్షాలు మాట్లాడేవి మొత్తం అబద్ధాలు అని తెలంగాణ రాష్ట ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారన్నారు.ఉచిత సన్నబియ్యం,అందరికి రేషన్ కార్డ్,ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ ఇవన్నీ ప్రజల్లో మంచిగా మాకు మంచి పేరు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకొని పోతుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేమే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News