Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:35 PM

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం: సర్పంచ్ గోగు బాలయ్య

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం: సర్పంచ్ గోగు బాలయ్య

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం: సర్పంచ్ గోగు బాలయ్య
April 23, 2026 04:43 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తిరుమలగిరి సాగర్ మండలం తేట్టెకుంట గ్రామపంచాయతీ సర్పంచ్ గోగు బాలయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.

ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోందని చెప్పారు.

తేట్టెకుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి గ్రామపంచాయతీ తరఫున కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తామని సర్పంచ్ గోగు బాలయ్య పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News